సకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేయండి: మంత్రి జూపల్లి

byసూర్య | Mon, May 27, 2024, 05:58 PM

పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మల్లేశ్వరం దారిలో ఉన్న బ్రిడ్జి పై రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని సోమవారం మంత్రిజూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వరిధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మంత్రి జూపల్లి రైతులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వాటికి సంబందించిన డబ్బులు వారికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM