వీరభద్రస్వామి ఉత్సవాలకు విరాళం అందజేసిన సిజెఆర్

byసూర్య | Mon, May 27, 2024, 05:54 PM

పాన్ గల్ మండలంలో రెండు రోజులుగా వీరభద్రస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఉత్సవ కమిటీ సభ్యుల విన్నపం మేరకు వీరభద్ర స్వామి ఉత్సవాలకు వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, వనపర్తి జిల్లా కార్యదర్శి బుసిరెడ్డిపల్లి కృష్ణ చేతుల మీదగా ఉత్సవ కమిటీ సభ్యులకు ఒక లక్ష రూపాయల విరాళం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు అందజేశారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM