byసూర్య | Mon, May 27, 2024, 05:54 PM
పాన్ గల్ మండలంలో రెండు రోజులుగా వీరభద్రస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఉత్సవ కమిటీ సభ్యుల విన్నపం మేరకు వీరభద్ర స్వామి ఉత్సవాలకు వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, వనపర్తి జిల్లా కార్యదర్శి బుసిరెడ్డిపల్లి కృష్ణ చేతుల మీదగా ఉత్సవ కమిటీ సభ్యులకు ఒక లక్ష రూపాయల విరాళం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు అందజేశారు.