ఓటు హక్కును వినియోగించుకున్న శీలం జగన్ మోహన్

byసూర్య | Mon, May 27, 2024, 05:51 PM

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా నాయకులు జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు సేవ చేసే నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.


Latest News
 

కానిస్టేబుల్ భార్యపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి దిగజార్చారని విమర్శ Thu, Oct 24, 2024, 07:27 PM
కళ్యాణలక్ష్మి,సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేత Thu, Oct 24, 2024, 07:11 PM
మెడిసిటీ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ లో ఉచిత వైద్యశిబిరం Thu, Oct 24, 2024, 07:10 PM
దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ Thu, Oct 24, 2024, 07:09 PM
రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆకస్మికంగా తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ Thu, Oct 24, 2024, 07:06 PM