ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు

byసూర్య | Mon, May 27, 2024, 05:50 PM

నల్గొండ- ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 585పోలింగ్ బూత్ లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఓటు వినియోగించుకున్న వారిలో రవీందర్ గాదేపాక, దేవేంద్రమణి ఉన్నారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM