ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

byసూర్య | Thu, Oct 24, 2024, 01:06 PM

అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్ర రెడ్డి అనారోగ్యంతో గురువారం మరణించారు.
విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే విజయుడు అక్కడికి వెళ్లడం జరిగినది. మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM