కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి

byసూర్య | Mon, May 27, 2024, 05:48 PM

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం రాత్రి గ్రామంలోని ఈరటి మల్లేశం యాదవ్కు చెందిన దొడ్లో వీధి కుక్కలు గొర్రెలపై దాడి చేశాయి. ఈ ఘటనలో 30 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. మల్లేశం యాదవ్ 100 గొర్రెలు ఉండగా కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Latest News
 

పార్టీలో జరుగుతున్న పరిమాణాలను జీర్ణించుకోలేకపోతున్నానన్న జీవన్‌రెడ్డి Thu, Oct 24, 2024, 02:48 PM
తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM