పోలింగ్ కేంద్రాన్ని సందర్చించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

byసూర్య | Mon, May 27, 2024, 05:46 PM

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్సి ఎన్నికలు సందర్బంగా పోలింగ్ కేంద్రంను మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీ విద్య రాజు బాబయ్య సేటు, మోసిన్ అలీ, చొక్కారావు పూర్ణయ్య జగన్, సైదులు, మండలం నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM
కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి Thu, Oct 24, 2024, 12:58 PM