ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే వేముల

byసూర్య | Mon, May 27, 2024, 05:30 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికల నేపథ్యంలో సోమవారం నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్ లో ఎమ్మెల్యే వేముల వీరేశం సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నియెజకవర్గ పరిధిలోని ప్రతి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM