రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

byసూర్య | Mon, May 27, 2024, 05:28 PM

దేవరకొండ మండల పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సిఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పడమటిపల్లికి చెందిన అరుణ్, మధులు దేవరకొండకు వస్తుండగా మార్గమధ్యలో కర్నాటిపల్లి స్టేజి వద్ద బొలెరో వాహనం అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో బైక్, బోలోరో వాహనాన్ని ఢీ కొట్టడంతో మధు(22) మృతి చెందగా.. అరుణ్ కు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే బాలు నాయక్ ఆసుపత్రికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకొని పరామర్శించారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM