byసూర్య | Mon, May 27, 2024, 03:23 PM
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ పోలింగ్ బూత్ నెంబర్ 297 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పట్టభద్రులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.