ఓట‌మి భ‌యంతో కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బులు పంచుతున్నారు: జగదీష్‌రెడ్డి

byసూర్య | Mon, May 27, 2024, 02:48 PM

నేడు జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో ఓడిపోతామ‌నే భ‌యంతోనే కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బులు పంచుతున్నార‌ని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం స‌రికాదని ఆయన మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. పోలీస్ రాజ్యం నడుస్తోంది అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM