byసూర్య | Mon, May 27, 2024, 01:42 PM
మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఏఐఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్పై ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు మూడు తూటాలు తాకాయి. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. ఛాతి ఎడమ భాగం, కుడి తొడ, కుడి చేయికి గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆయన్ను నాసిక్లో మరో వైద్యశాలకు తీసుకెళ్లారు.