మల్ రెడ్డి రాంరెడ్డిని కలిసిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్

byసూర్య | Mon, May 27, 2024, 01:46 PM

ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన బర్ల మంగ జగదీశాయాదవ్ ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ అభివృద్ధిపై దృష్టిసారించి పట్టణాభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేయాలని మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. ఆకుల ఆనంద్, కప్పరి చందు, జగదీ శాయాదవ్, గాజుల గోపాల్, కౌన్సిలర్లు ఆకలు మమత, జెర్కొని బాలరాజ్ ఉన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM