byసూర్య | Mon, May 27, 2024, 01:46 PM
ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన బర్ల మంగ జగదీశాయాదవ్ ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ అభివృద్ధిపై దృష్టిసారించి పట్టణాభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేయాలని మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. ఆకుల ఆనంద్, కప్పరి చందు, జగదీ శాయాదవ్, గాజుల గోపాల్, కౌన్సిలర్లు ఆకలు మమత, జెర్కొని బాలరాజ్ ఉన్నారు.