మిర్జాపూర్ సొసైటీ చైర్మన్ గా రాంబాబు ఎన్నిక

byసూర్య | Mon, May 27, 2024, 01:53 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో సోమవారం మిర్జాపూర్ సహకార సంఘం చైర్మన్ గా రాంబాబు ఎన్నికయ్యారు. ఎన్నికను ఎన్నికల అధికారి చేతుల మీదుగా ఎన్నిక పత్రాన్ని రాంబాబుకు అందించారు. అనంతరం రాంబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు, రైతులకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM