byసూర్య | Mon, May 27, 2024, 01:53 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో సోమవారం మిర్జాపూర్ సహకార సంఘం చైర్మన్ గా రాంబాబు ఎన్నికయ్యారు. ఎన్నికను ఎన్నికల అధికారి చేతుల మీదుగా ఎన్నిక పత్రాన్ని రాంబాబుకు అందించారు. అనంతరం రాంబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు, రైతులకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.