byసూర్య | Mon, May 27, 2024, 12:36 PM
సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. విరికి ఆలయ ఈఓ రామకృష్ణ సుమారు 5వేల మజ్జిగ ప్యాకెట్లను ఈవో రామకృష్ణ పంపిణీ చేశారు. భక్తులు వేసవి నేపథ్యంలో మజ్జిగ ప్యాకెట్స్, చల్లని నీరు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.