రాజన్న భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఈవో

byసూర్య | Mon, May 27, 2024, 12:36 PM

సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. విరికి ఆలయ ఈఓ రామకృష్ణ సుమారు 5వేల మజ్జిగ ప్యాకెట్లను ఈవో రామకృష్ణ పంపిణీ చేశారు. భక్తులు వేసవి నేపథ్యంలో మజ్జిగ ప్యాకెట్స్, చల్లని నీరు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM