సకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేయండి: మంత్రి జూపల్లి

byసూర్య | Mon, May 27, 2024, 12:35 PM

సోమవారం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మల్లేశ్వరం దారిలో ఉన్న బ్రిడ్జి పై రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని మంత్రిజూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వరిధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మంత్రి జూపల్లి రైతులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వాటికి సంబందించిన డబ్బులు వారికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.


Latest News
 

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్.. రేసులో వీళ్లే? Wed, Oct 23, 2024, 03:02 PM
జగిత్యాలలో అసలైన కాంగ్రెస్ కుటుంబం తమదేనని వ్యాఖ్య Wed, Oct 23, 2024, 02:59 PM
జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని పొడిచి చంపిన నిందితుడు Wed, Oct 23, 2024, 02:54 PM
దేవరకద్ర: దివ్యాంగుల అసైన్‌మెంట్‌ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 02:32 PM
వనపర్తి: గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు Wed, Oct 23, 2024, 02:30 PM