byసూర్య | Sun, May 26, 2024, 12:02 PM
ఎన్టీపీసీ సౌత్ రీజియన్ హెడ్ క్వార్టర్ అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్ ప్రాంతాల్లో క్లిన్ చేశారు. పరిసరాల పరిశుభ్రత అంశంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల శుభ్రతతో పాటు, చారిత్రక కట్టడాల ప్రాంతాల్లో క్లిన్ నెస్ పాటించాలని కోరారు.