రిమ్స్ పై అంతస్తు నుండి దూకిన రోగి

byసూర్య | Sun, May 26, 2024, 10:27 AM

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పై అంతస్తు నుంచి ఓ రోగి దూకి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. జన్నారం కు చెందిన 27 ఏళ్ల సాయి కుమార్ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం కడుపు నొప్పితో చేరారు. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక రిమ్స్ భవనం పైకెక్కి మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరుగగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM