రిమ్స్ పై అంతస్తు నుండి దూకిన రోగి

byసూర్య | Sun, May 26, 2024, 10:27 AM

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పై అంతస్తు నుంచి ఓ రోగి దూకి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. జన్నారం కు చెందిన 27 ఏళ్ల సాయి కుమార్ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం కడుపు నొప్పితో చేరారు. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక రిమ్స్ భవనం పైకెక్కి మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరుగగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM