రిమ్స్ పై అంతస్తు నుండి దూకిన రోగి

byసూర్య | Sun, May 26, 2024, 10:27 AM

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పై అంతస్తు నుంచి ఓ రోగి దూకి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. జన్నారం కు చెందిన 27 ఏళ్ల సాయి కుమార్ అనే వ్యక్తి గత మూడు రోజుల క్రితం కడుపు నొప్పితో చేరారు. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక రిమ్స్ భవనం పైకెక్కి మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరుగగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM