బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు

byసూర్య | Wed, May 22, 2024, 12:48 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, మండల పరిధిలోని లక్డారం గ్రామానికి చెందిన ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు రాఘవేంద్ర బాబాయ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి పార్థివ దేహానికి ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM