బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు

byసూర్య | Wed, May 22, 2024, 12:48 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, మండల పరిధిలోని లక్డారం గ్రామానికి చెందిన ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు రాఘవేంద్ర బాబాయ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి పార్థివ దేహానికి ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM