బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు

byసూర్య | Wed, May 22, 2024, 12:48 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, మండల పరిధిలోని లక్డారం గ్రామానికి చెందిన ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు రాఘవేంద్ర బాబాయ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి పార్థివ దేహానికి ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు అమెరికన్ల మద్దతు కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి Sat, Jul 12, 2025, 06:16 AM
భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి Sat, Jul 12, 2025, 06:13 AM
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన Fri, Jul 11, 2025, 09:52 PM
5 రూపాయలకే,,, 6 వెరైటీలు,,,,ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్స్ Fri, Jul 11, 2025, 09:35 PM
రెండు కాల‌నీల‌ను క‌లిపిన హైడ్రా.... అడ్డుగోడ‌ను తొల‌గించ‌డంతో మార్గం సుగ‌మం Fri, Jul 11, 2025, 08:45 PM