బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు

byసూర్య | Wed, May 22, 2024, 12:48 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, మండల పరిధిలోని లక్డారం గ్రామానికి చెందిన ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు రాఘవేంద్ర బాబాయ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి పార్థివ దేహానికి ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM