కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం

byసూర్య | Wed, May 22, 2024, 12:16 PM

కోదాడలోని బైపాస్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసన మండలికి పంపిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, బిజేపి రాష్ట్ర నాయకులు డా. ఎం అంజి యాదవ్, అక్కిరాజు యశ్వంత్, బోలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, వి శ్రీనివాసరావు, సాతులూరి హనుమంతరావు, కిట్టు ఉన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM