కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం

byసూర్య | Wed, May 22, 2024, 12:16 PM

కోదాడలోని బైపాస్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసన మండలికి పంపిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, బిజేపి రాష్ట్ర నాయకులు డా. ఎం అంజి యాదవ్, అక్కిరాజు యశ్వంత్, బోలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, వి శ్రీనివాసరావు, సాతులూరి హనుమంతరావు, కిట్టు ఉన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM