బస్సు ఓమిని వ్యాన్ ఢీ

byసూర్య | Wed, May 22, 2024, 11:41 AM

ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిలో బుధవారం లింగంపేట్ మండలం మెంగారం అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, ఓమిని మారుతి వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఇరు వాహనాల్లో ప్రయాణికులు క్షేమముగా వున్నారు. వ్యాన్ ఓ వైపు పూర్తిగా దెబ్బతింది. అలాగే బస్సు ఓ వైపు దెబ్బతింది. కామారెడ్డి డిపో బస్సు ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వెళుతుంది. వ్యాన్ కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM