బస్సు ఓమిని వ్యాన్ ఢీ

byసూర్య | Wed, May 22, 2024, 11:41 AM

ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిలో బుధవారం లింగంపేట్ మండలం మెంగారం అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, ఓమిని మారుతి వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఇరు వాహనాల్లో ప్రయాణికులు క్షేమముగా వున్నారు. వ్యాన్ ఓ వైపు పూర్తిగా దెబ్బతింది. అలాగే బస్సు ఓ వైపు దెబ్బతింది. కామారెడ్డి డిపో బస్సు ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వెళుతుంది. వ్యాన్ కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM