దెగుల్ వాడి నర్సరీ పరిశీలించిన ఎంపీడీవో

byసూర్య | Wed, May 22, 2024, 11:23 AM

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని దెగుల్ వాడి గ్రామంలో నర్సరీ, తెలంగాణ క్రీడా ప్రాంగణం, అమ్మ ఆదర్శ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఎంపీడీవో సత్తయ్య మంగళవారం పరిశీలించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసి పిల్లల అటెండెన్స్ చూసారు. అంగన్వాడి టీచర్ సెలవు ఉన్నందున ఆయా అంగన్వాడి సెంటర్ ను నడుపుతున్నారని తెలిపారు. వానలు కురిసే సమయానికి మొక్కలను పంపిణీకి సిద్ధంగా ఉంచాలని పంచాయతి కార్యదర్శికి సూచించారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM