దెగుల్ వాడి నర్సరీ పరిశీలించిన ఎంపీడీవో

byసూర్య | Wed, May 22, 2024, 11:23 AM

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని దెగుల్ వాడి గ్రామంలో నర్సరీ, తెలంగాణ క్రీడా ప్రాంగణం, అమ్మ ఆదర్శ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఎంపీడీవో సత్తయ్య మంగళవారం పరిశీలించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసి పిల్లల అటెండెన్స్ చూసారు. అంగన్వాడి టీచర్ సెలవు ఉన్నందున ఆయా అంగన్వాడి సెంటర్ ను నడుపుతున్నారని తెలిపారు. వానలు కురిసే సమయానికి మొక్కలను పంపిణీకి సిద్ధంగా ఉంచాలని పంచాయతి కార్యదర్శికి సూచించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM