జాతీయస్థాయి తైక్వాండో న్యాయ నిర్ణయితలుగా జిల్లా వాసులు చోటు

byసూర్య | Wed, May 22, 2024, 11:20 AM

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈనెల 19 నుండి 21వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి కొరిగి, పూమ్స్ విభాగాల్లో న్యాయ నిర్ణేతలు సెమినార్, పరీక్షలు నిర్వహించారు. దీనికి అదిలాబాద్ జిల్లాకు చెందిన టైక్వాండో మాస్టర్ అన్నారపు వీరేష్, శృతి, మాధవి, శివకుమార్, వనిత లు జాతీయ న్యాయ నిర్ణేతలుగా ఎంపికయ్యారు. అనంతరం శివకుమార్, సాత్విక్, వనిత, విరాజ్ తేజ లు బ్లాక్ బెల్ట్ పరీక్షలో పాల్గొని డాన్ 1 బెల్ట్ సాధించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM