జాతీయస్థాయి తైక్వాండో న్యాయ నిర్ణయితలుగా జిల్లా వాసులు చోటు

byసూర్య | Wed, May 22, 2024, 11:20 AM

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈనెల 19 నుండి 21వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి కొరిగి, పూమ్స్ విభాగాల్లో న్యాయ నిర్ణేతలు సెమినార్, పరీక్షలు నిర్వహించారు. దీనికి అదిలాబాద్ జిల్లాకు చెందిన టైక్వాండో మాస్టర్ అన్నారపు వీరేష్, శృతి, మాధవి, శివకుమార్, వనిత లు జాతీయ న్యాయ నిర్ణేతలుగా ఎంపికయ్యారు. అనంతరం శివకుమార్, సాత్విక్, వనిత, విరాజ్ తేజ లు బ్లాక్ బెల్ట్ పరీక్షలో పాల్గొని డాన్ 1 బెల్ట్ సాధించారు.


Latest News
 

మొయినాబాద్ కోడి పందేల కేసులో స్వాధీనం చేసుకున్న కోళ్లను వేలం వేసిన కోర్టు Tue, Feb 18, 2025, 10:48 AM
జోన్-3 సివర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనుల పరిశీలన Tue, Feb 18, 2025, 10:43 AM
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం Tue, Feb 18, 2025, 10:39 AM
పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు Tue, Feb 18, 2025, 10:19 AM
అక్రమ ఇసుక రవాణా ఆపేదెలా? Mon, Feb 17, 2025, 09:02 PM