జాతీయస్థాయి తైక్వాండో న్యాయ నిర్ణయితలుగా జిల్లా వాసులు చోటు

byసూర్య | Wed, May 22, 2024, 11:20 AM

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈనెల 19 నుండి 21వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి కొరిగి, పూమ్స్ విభాగాల్లో న్యాయ నిర్ణేతలు సెమినార్, పరీక్షలు నిర్వహించారు. దీనికి అదిలాబాద్ జిల్లాకు చెందిన టైక్వాండో మాస్టర్ అన్నారపు వీరేష్, శృతి, మాధవి, శివకుమార్, వనిత లు జాతీయ న్యాయ నిర్ణేతలుగా ఎంపికయ్యారు. అనంతరం శివకుమార్, సాత్విక్, వనిత, విరాజ్ తేజ లు బ్లాక్ బెల్ట్ పరీక్షలో పాల్గొని డాన్ 1 బెల్ట్ సాధించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM