![]() |
![]() |
byసూర్య | Wed, May 22, 2024, 11:05 AM
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుందని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తొడుపునూరి వెంకటేశం అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణ బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారని, రాష్ట్రంలో 12 కు పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలవబోతుందని, రఘునందన్ రావు గెలుపు ఖాయమన్నారు.