మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుంది: వెంకటేశం

byసూర్య | Wed, May 22, 2024, 11:05 AM

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుందని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తొడుపునూరి వెంకటేశం అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణ బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారని, రాష్ట్రంలో 12 కు పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలవబోతుందని, రఘునందన్ రావు గెలుపు ఖాయమన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM