మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుంది: వెంకటేశం

byసూర్య | Wed, May 22, 2024, 11:05 AM

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుందని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తొడుపునూరి వెంకటేశం అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణ బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారని, రాష్ట్రంలో 12 కు పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలవబోతుందని, రఘునందన్ రావు గెలుపు ఖాయమన్నారు.


Latest News
 

రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Mon, Feb 09, 2026, 11:07 AM
1253 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ Mon, Feb 09, 2026, 10:51 AM
పాపిరెడ్డి ఆర్‌జీకే కాలనీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు Mon, Feb 09, 2026, 10:39 AM
పాశమైలారం లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ఎన్నికల ప్రచారం Mon, Feb 09, 2026, 10:38 AM
భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వెల్లడి Mon, Feb 09, 2026, 08:00 AM