మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుంది: వెంకటేశం

byసూర్య | Wed, May 22, 2024, 11:05 AM

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుందని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తొడుపునూరి వెంకటేశం అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణ బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారని, రాష్ట్రంలో 12 కు పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలవబోతుందని, రఘునందన్ రావు గెలుపు ఖాయమన్నారు.


Latest News
 

పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు SRH, MI నివాళి Wed, Apr 23, 2025, 08:17 PM
రాజీవ్‌ యువ వికాస పథకంలో.. వీరికే మొదటి ప్రాధాన్యత Wed, Apr 23, 2025, 07:45 PM
బాలుడి ప్రాణం తీసిన రూ.7 కక్కుర్తి.. 'సెలైన్ వాటర్' ఘటనలో సంచలన విషయాలు Wed, Apr 23, 2025, 07:40 PM
ప్రధానోపాధ్యాయుడి ప్రయత్నం అమోఘం.. బడిబాట పట్టిన విద్యార్థులు Wed, Apr 23, 2025, 07:34 PM
కలెక్టర్ నోట ఇలాంటి మాట రావడంతో.. రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం Wed, Apr 23, 2025, 07:29 PM