రేపు గద్వాల జిల్లాలో సర్వ సభ్య సమావేశం

byసూర్య | Tue, May 21, 2024, 07:42 PM

జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10. 30 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కె. సరిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, ఆధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM