రేపు గద్వాల జిల్లాలో సర్వ సభ్య సమావేశం

byసూర్య | Tue, May 21, 2024, 07:42 PM

జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10. 30 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కె. సరిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, ఆధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM