రేపు గద్వాల జిల్లాలో సర్వ సభ్య సమావేశం

byసూర్య | Tue, May 21, 2024, 07:42 PM

జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10. 30 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కె. సరిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, ఆధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.


Latest News
 

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా Fri, Feb 14, 2025, 10:10 PM
సహకార సంఘాల కాలపరిమితిని పెంచిన ప్రభుత్వం Fri, Feb 14, 2025, 10:09 PM
దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ Fri, Feb 14, 2025, 10:07 PM
బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు : నీలం మధు ముదిరాజ్.. Fri, Feb 14, 2025, 09:31 PM
సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకున్నాం: జగ్గారెడ్డి Fri, Feb 14, 2025, 09:28 PM