బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Tue, May 21, 2024, 07:35 PM

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కేశవ నగర్ వీధిలో వెలసిన కర్రెమ్మ, కేంచమ్మ దేవాలయాలలో మంగళవారం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

51 అడుగులకు చేరిన నీటిమట్టం Sat, Jul 27, 2024, 09:05 AM
రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM