బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Tue, May 21, 2024, 07:35 PM

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కేశవ నగర్ వీధిలో వెలసిన కర్రెమ్మ, కేంచమ్మ దేవాలయాలలో మంగళవారం బోనాల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM