క్వింటాకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

byసూర్య | Tue, May 21, 2024, 07:29 PM

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నల్లగొండలో నిర్వహించారు. బీ. ఆర్. ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మద్దతుగా నల్గొండలో పట్టభద్రులతో బీ. ఆర్. ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM