క్వింటాకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

byసూర్య | Tue, May 21, 2024, 07:29 PM

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నల్లగొండలో నిర్వహించారు. బీ. ఆర్. ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మద్దతుగా నల్గొండలో పట్టభద్రులతో బీ. ఆర్. ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.


Latest News
 

బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు Mon, Mar 24, 2025, 08:36 PM
హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం : రంగనాథ్ Mon, Mar 24, 2025, 08:23 PM
జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె దృష్టి సారించడం లేదని ఆవేదన Mon, Mar 24, 2025, 08:22 PM
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ Mon, Mar 24, 2025, 08:18 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు Mon, Mar 24, 2025, 08:15 PM