ఔషధ శాఖ అధికారుల సోదాలు

byసూర్య | Tue, May 21, 2024, 07:19 PM

నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో ఆర్ఎంపీగా చలామణి అవుతూ లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్న సైదిరెడ్డి క్లినిక్ లో సోమవారం ఔషధశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో రూ. 71వేల విలువైన 42 రకాల ఔషధాలను, అనుమతి లేకుండా విక్రయిస్తున్న 31 రకాల ఔషధాలు, రెండు రకాల కాలం చెల్లిన మందులు, తొమ్మిది రకాల ఫిజీషియన్ శాంపిల్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM