ఔషధ శాఖ అధికారుల సోదాలు

byసూర్య | Tue, May 21, 2024, 07:19 PM

నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో ఆర్ఎంపీగా చలామణి అవుతూ లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్న సైదిరెడ్డి క్లినిక్ లో సోమవారం ఔషధశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో రూ. 71వేల విలువైన 42 రకాల ఔషధాలను, అనుమతి లేకుండా విక్రయిస్తున్న 31 రకాల ఔషధాలు, రెండు రకాల కాలం చెల్లిన మందులు, తొమ్మిది రకాల ఫిజీషియన్ శాంపిల్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.


Latest News
 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM