కాంగ్రెస్ లో చేరిన మాజీ ఉపసర్పంచ్

byసూర్య | Fri, May 10, 2024, 03:51 PM

కామారెడ్డి నియోజకవర్గం పెద్దాయిపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ ఈర్ల శ్యామల లింగం బిఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామ చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM