ఉరేసుకుని యువకుడి సూసైడ్

byసూర్య | Fri, May 10, 2024, 01:55 PM

శంషాబాద్ మండల పరిధిలో ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసుల వివరాలు.. నర్కూడకు చెందిన పర్వతం అరుణ్ (20) 2 నెలలుగా ఓ కొరియర్ సంస్థలో పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగా కుటుంబసభ్యులు పనులకు వెళ్లినా అరుణ్ విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. అనంతరం గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM