ఇంటింటా ప్రచారం బిజెపి ఓబీసీ అధ్యక్షుడు

byసూర్య | Fri, May 10, 2024, 11:33 AM

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు మెదక్ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా 154 బూతు లోఇంటింటి ప్రచారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ను గెలిపించాలని అభ్యర్థిస్తూ ఓబీసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గురువారం నాడు. ఈ కార్యక్రమంలో నితీష్ కుమార్, దివ్య, రాణి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM