byసూర్య | Fri, May 10, 2024, 11:33 AM
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు మెదక్ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా 154 బూతు లోఇంటింటి ప్రచారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ను గెలిపించాలని అభ్యర్థిస్తూ ఓబీసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గురువారం నాడు. ఈ కార్యక్రమంలో నితీష్ కుమార్, దివ్య, రాణి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.