నేడు చౌటుప్పల్ రోడ్ షో లో పాల్గొంటున్న విశారదన్ మహారాజ్

byసూర్య | Sat, May 04, 2024, 02:28 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ డిఎస్పి అభ్యర్థి కొంగరి లింగస్వామి నారాయణపురం మండలంలోని సర్వేలు గ్రామంలో గడప గడపకు వెళ్లి తమ ఓటును చెప్పుల గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరారు. శనివారం చౌటుప్పల్ పట్టన కేంద్రంలో జరిగే రోడ్ షో కి పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ వస్తున్న నేపథ్యంలో ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM