యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు

byసూర్య | Wed, Apr 24, 2024, 02:38 PM

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయూ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM