దాడి కేసులో ముగ్గురికి జరిమానా

byసూర్య | Wed, Apr 24, 2024, 01:34 PM

భీమిని మండలం అక్కలపల్లి గ్రామానికి చెందిన చాపిడి శ్యాంబాబుపై అదే గ్రామా నికి చెందిన చాపిడి విజయ్ కుమార్, కమల, రాజ్ కుమార్ 2020లో గొడ్డలి తో దాడిచేసి గాయపర్చారు. బాధితుడి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కొమురయ్య కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జిల్లా కోర్టుజరిమానా విధించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM