byసూర్య | Wed, Apr 24, 2024, 01:21 PM
గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ఆర్కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి అతని ఇద్దరు కుమారులకు ఈత నేర్పించడానికి బుధవారం ఉదయం లోయర్ మానేరు డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. పెద్ద కుమారుడిని ఒడ్డుపై కూర్చోపెట్టి, తండ్రి రంగారెడ్డి చిన్న కుమారుడు చైతన్య ఆనంద రెడ్డిని ఈత కొట్టడానికి నీటిలోకి తీసుకొని పోయాడు ఇంతలో వారు లోతుల్లోకి వెళ్లి నీటిలో మునిగిపోయారు.