ఈత కోసం వెళ్లి తండ్రి కొడుకు మృతి..

byసూర్య | Wed, Apr 24, 2024, 01:21 PM

గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ఆర్కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి అతని ఇద్దరు కుమారులకు ఈత నేర్పించడానికి బుధవారం ఉదయం లోయర్ మానేరు డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. పెద్ద కుమారుడిని ఒడ్డుపై కూర్చోపెట్టి, తండ్రి రంగారెడ్డి చిన్న కుమారుడు చైతన్య ఆనంద రెడ్డిని ఈత కొట్టడానికి నీటిలోకి తీసుకొని పోయాడు ఇంతలో వారు లోతుల్లోకి వెళ్లి నీటిలో మునిగిపోయారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM