కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు

byసూర్య | Wed, Apr 24, 2024, 12:22 PM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. నియోజకవర్గానికి చెందిన దాదాపు 25 మంది మాజీ సర్పంచ్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మంగళవారం సమావేశమైన వారు త్వరలో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.


Latest News
 

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ Mon, May 06, 2024, 12:27 PM
జోగి పేటలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం Mon, May 06, 2024, 12:25 PM
ప్రియాంక గాంధీ రోడ్ షో రద్దు Mon, May 06, 2024, 12:23 PM
మహిళలు చట్టసభల్లోకి రావాలి: పట్నం సునీత మహేందర్ రెడ్డి Mon, May 06, 2024, 12:17 PM
అమాంతం పెరిగిన మాంసం ధరలు Mon, May 06, 2024, 12:16 PM