అమాంతం పెరిగిన మాంసం ధరలు

byసూర్య | Mon, May 06, 2024, 12:16 PM

వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. సోమవారం భద్రాచలంలో బ్రాయిలర్ కోడి మాంసం కిలో రూ. 280, స్కిన్లెస్ రూ. 300లకు చేరుకుంది. సాధారణ రోజుల్లోనే చికెన్ దుకాణాల వద్ద వరుస కట్టే మాంసాహార ప్రియులు ధరల పెరుగుదల కారణంగా వారాంతంలోనూ వాటి వద్ద పెద్దగా కనిపించడం లేదు. కొనలేమని వినియోగదారులు, అమ్మకాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM