అయ్యప్ప ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్టాపణకు హాజరైన ఎమ్యెల్యే

byసూర్య | Mon, Apr 22, 2024, 02:57 PM

ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని సదాశివనగర్ మండల కేంద్రంలో కలియుగ దైవం శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి ఆలయ ద్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం శాస్త్రోపేతంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు కె. మదన్ మోహన్ రావు హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఎమ్యెల్యేను శాలువ కప్పి సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM