byసూర్య | Mon, Apr 22, 2024, 01:56 PM
మహబూబ్నగర్లో లోక్ సభ పోరు రసవత్తరంగా జరగనుంది. చల్లా వంశీచంద్ రెడ్డి(INC), డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS)లు పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక సార్లు, జనతా పార్టీ, జనతా దళ్, BJP ఒక్కోసారి గెలవగా, 2009,14,19 ఎన్నికల్లో BRS సత్తా చాటింది. ఇప్పటికే విమర్శలు తారస్థాయికి చేరాయి.