సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి

byసూర్య | Sat, Sep 21, 2024, 07:41 PM

జనగాం జిల్లా సర్వేశాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా 486 సర్వే నంబర్ భూమిని సర్వే చేయవలసి ఉన్నందున పనులలో జాప్యం తగదని వేగవంతం వేసి అక్టోబర్ 21వ తేదీలోగా సర్వేలన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయసంచాలకులు మన్యం కొండ, ఉపసర్వే అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటడం లేదు : హరీష్ రావు Sat, Sep 21, 2024, 10:00 PM
'కాంట్రాక్టులన్నీ సీఎం తమ్ముడు, బావమరిదికే'.. కేంద్రానికి కేటీఆర్ లేఖ Sat, Sep 21, 2024, 09:57 PM
పెళ్లికి ఒప్పుకోని పెద్దలు,,,ప్రేమజంట ఆత్మహత్య Sat, Sep 21, 2024, 09:56 PM
గాంధీ భవన్‌కు వైసీపీ ఎంపీ,,,,ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ శ్రేణులు Sat, Sep 21, 2024, 09:54 PM
ఏచూరిని కలిసినప్పుడల్లా వారే గుర్తొచ్చేవారు: సీఎం రేవంత్ Sat, Sep 21, 2024, 09:52 PM