byసూర్య | Sat, Sep 21, 2024, 07:49 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా చిట్కుల్ ఎన్ఎమ్ఆర్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్,ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర సమరయోధులు మరియు గొప్ప తెలంగాణ వాది, నిబద్ధత ఉన్న నాయకులు అని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.