మూడవ సారి మోదీని గెలిపించాలి

byసూర్య | Mon, Apr 22, 2024, 01:53 PM

దేశానికి ప్రధానమంత్రిగా మోదీని మూడవసారి గెలిపించాలని బీజేపీ జిల్లా నాయకులు, వార్డు ఇంచార్జ్ చలపతి అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని 8వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. దేశంలో మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ను గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి వేలకోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చాయని, బిజెపి పార్టీని ఆదరించాలని కోరారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM