సోమవారం సలేశ్వరం జాతర ప్రారంభం

byసూర్య | Mon, Apr 22, 2024, 01:40 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లమల్ల అభయ అరణ్యంలో ఎత్తైన కొండకు దిగువన వెయ్యిఅడుగుల లోతులో కొలువైన లింగమయ్య స్వామి దర్శనం, సలేశ్వరం జాతర సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ జాతర తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందింది. ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.


Latest News
 

పిడుగుపాటుతో పాడి గేదలు మృతి Sun, Sep 22, 2024, 11:57 AM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు Sun, Sep 22, 2024, 11:53 AM
పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి Sun, Sep 22, 2024, 11:51 AM
రైతు వేదిక బాగుంది.. నిర్వహణే భారమైంది ! Sun, Sep 22, 2024, 11:49 AM
గర్భిణీ మహిళలకు సంపూర్ణ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sun, Sep 22, 2024, 11:48 AM