byసూర్య | Mon, Apr 22, 2024, 01:42 PM
సోమవారం రోజు సా. 3: 00 గం. లకు మదనాపురం మండలం దంతనూర్ ఫంక్షన్ హాల్ లో మదనాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే మహబూబ్ నగర్ లోకసభ ఎన్నికల సందర్బంగా మదనాపురం మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారని వారు తెలిపారు.