అంజన్న సన్నిధిలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ కండువాను, వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అభ్యర్థి

byసూర్య | Sun, Sep 22, 2024, 10:17 AM

మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో..కరీంనగర్ , అదిలాబాద్ నిజమాబాద్ , మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ & కరీంనగర్ లోని ఆర్కే హాస్పిటల్స్ చైర్మన్ అంజన్న సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. అనంతరం తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ కండువాను, వాల్ పోస్టర్ ను ఆవిష్కరించినట్లు తెలిపారు.
అనంతరం  ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వున్న డిగ్రీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్స్ అందరూ  ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,తమ ఎంఎల్ సి ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డా.బండారి రాజ్‌కుమార్ TGMC మెంబర్, డా.సాయికృష్ణప్రియ , Dr.గౌతమ్ , Dr.సందీప్ , దొడ్ల దేవేందర్,  రమేష్ వంగల, అనిల్ పెంచల, శ్రీనివాస్ దామోదర్ లు పాల్గొన్నారు.


Latest News
 

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM
ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి Sun, Sep 22, 2024, 01:07 PM
ఏబీవీపీ మండలాల నూతన కమిటీ ఎన్నిక Sun, Sep 22, 2024, 01:05 PM
సంక్షేమ వసతిగృహాల పనితీరు మెరుగుపడాలి: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. Sun, Sep 22, 2024, 01:02 PM
సిడిపి పనుల స్థితిగతుల పై నివేదిక అందించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా Sun, Sep 22, 2024, 01:00 PM