ఈనెల 24న బీజేపీ ఓబీసీ మోర్చా సమ్మేళనం

byసూర్య | Mon, Apr 22, 2024, 12:12 PM

ఈనెల 24న నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజుయాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ సమ్మేళనంలో బీసీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం, ఓబీసీ సమస్యల పరిష్కారం, కేంద్రంలో 27 మంది బీసీలకు సముచిత స్థానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వారు తెలిపారు.


Latest News
 

కదిలే బస్సులో వివాహితపై క్లీనర్ అత్యాచారం Sun, Sep 22, 2024, 07:03 PM
యాదాద్రి భక్తులకు భారీ శుభవార్త.. గుట్టపైనే ఆ సౌకర్యం కూడా Sun, Sep 22, 2024, 06:59 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 06:58 PM
పాతబస్తీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ మకాం,,,హైదరాబాద్ మరోసారి ఎన్ఐఏ సోదాలు Sun, Sep 22, 2024, 06:56 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 06:55 PM