byసూర్య | Sun, Apr 21, 2024, 04:08 PM
వైరన్ చేసుకోవాలి పరిధిలోని పలు మండలాలలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది ఈ ఏసవిలో చెరువులు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. దీంతో రానున్న రోజులలో పశువులకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడు కూడా ఎండిపోని పెద్ద పెద్ద చెరువులు సైతం ఈ ఎండలకు పూర్తిగా అడుగంటిపోయి నెర్రెలు భారీ కనిపిస్తున్నాయి. పశువుల కూడా నీటి కొరత తీవ్రంగా ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.