ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వండి: నామా నాగేశ్వరరావు

byసూర్య | Sun, Apr 21, 2024, 04:08 PM

వచ్చే నెలలో జరగనున్న ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలలో బిఆర్ ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీగా మూడోసారి అవకాశం కల్పించాలని అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేకసార్లు పార్లమెంటులో తన గొంతు వినిపించానని, మరో అవకాశం ఇస్తే మరిన్ని సమస్యల పరిష్కారం కృషి చేస్తానన్నారు.


Latest News
 

నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు Sun, Sep 22, 2024, 04:14 PM
నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM