మధిరలో సమావేశమైన బిజెపి మండల నాయకులు

byసూర్య | Sun, Apr 21, 2024, 04:07 PM

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఆదివారం మండల ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జ్ ఏలూరు నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ. మధిర నియోజకవర్గంలోని ప్రజలందరూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పిడుగుపాటుతో పాడి గేదలు మృతి Sun, Sep 22, 2024, 11:57 AM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు Sun, Sep 22, 2024, 11:53 AM
పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి Sun, Sep 22, 2024, 11:51 AM
రైతు వేదిక బాగుంది.. నిర్వహణే భారమైంది ! Sun, Sep 22, 2024, 11:49 AM
గర్భిణీ మహిళలకు సంపూర్ణ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sun, Sep 22, 2024, 11:48 AM