byసూర్య | Sun, Apr 21, 2024, 04:07 PM
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఆదివారం మండల ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జ్ ఏలూరు నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ. మధిర నియోజకవర్గంలోని ప్రజలందరూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.