లకారం ట్యాంక్ బండ్ వద్ద నామా ప్రచారం

byసూర్య | Sun, Apr 21, 2024, 03:25 PM

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆదివారం ఉదయం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద వాకర్స్ ను కలిశారు. ఈ సందర్భంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణ, బిక్కసాని జస్వంత్, చిరుమావిళ్ళ నాగేశ్వర్ రావు, మోరంపుడి ప్రసాద్, నామ భవ్యతేజ, బోగ గిరి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఎల్‌పీజీ గ్యాస్‌ పథకం Sat, Sep 21, 2024, 03:02 PM
ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Sat, Sep 21, 2024, 03:00 PM
పలు అంగన్వాడి సెంటర్లలో పోషణ మాసోత్సవవాలు Sat, Sep 21, 2024, 02:58 PM
గ్రామపంచాయతీలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం Sat, Sep 21, 2024, 02:41 PM
ఘనంగా పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ వేడుక Sat, Sep 21, 2024, 02:37 PM